కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త సంకురాత్రి చంద్రశేఖర్ కు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించారు. అందరికీ అందుబాటులో, చౌకైన వైద్యసేవలు అందిస్తూ...
రాజకీయాలు
ప్రియమైన దేశ ప్రజలారా! నమస్కారం!! 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ – విదేశాల్లో వున్న భారతీయులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన...
జర్నలిస్టులు సమాజ శ్రేయస్సు కోసం కుటుంభం కూడా సరిగా పట్టించుకునే వీలు లేక కష్టపడుతుంటారు,పగలు రాత్రి ఎండా వాన అనే సందర్భాలు, పండగలు పబ్బాలు పట్టించుకోకుండా ఎల్లా...
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు
ఈ నెల 21వ తేదీన నమోదు కార్యక్రమం ప్రారంభం జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నాం. అని...
అనంతపూర్ లైవ్ న్యూస్ రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల Rolla నుంచి అంబేద్కర్ సర్కిల్ మీదుగా, రెడ్ల మీ...
అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ ఛైర్మన్ అభ్యర్థిగా ఎన్నుకునేందుకు వైఎస్ఆర్సీపీ తరఫున...
అనంతపూర్ లైవ్ న్యూస్, హిందూపురం. ఆగస్టు: 19. హిందూపురం మండలం కగ్గల్లు పంచాయతీలోని సుబ్బిరెడ్డి పల్లి గ్రామం లో బాల్య వివాహాల కథనంపై గత మూడు నెలలుగా...
జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ని, ఉపాధ్యక్షులుగా ఆర్. జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, పత్తి చంద్రశేఖర్, కే నాగేంద్ర ,దాసరి...
అనంతపురం : అనంతపురం నగర పాలక సంస్థ కార్యాలయం సమావేశ మందిరంలో నగర పాలక సంస్థ రెండవ డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి...
: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్కు తెరపడింది. బీఎస్ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై...