Anantapur Live News

www.anantapurlivenews.com

నాడు ప్రజలలో, నేడు ప్రజల కోసం అంటూ పాదయాత్ర లో సచివాలయం కి భూమి పూజ చేసిన కాపు రామచంద్ర రెడ్డి,

1 min read

అనంతపూర్ లైవ్ న్యూస్,
అక్టోబర్;- 08,

బొమ్మనహల్:- మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామం నుండి పాదయాత్ర లో దర్గా హోన్నూర్ గ్రామంలో సచివాలయం కి భూమి పూజ చేసి అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దర్గా హోన్నూర్ గ్రామానికి చెందిన కె. మనోహర్ శెట్టి గారు సచివాలయానికి, రైతు భరోసా కేంద్రం కి కావలసినంత తన సొంత భూమిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారు, అలాగే తమ గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయంలోని అన్ని పనులు జరుగుతున్నాయి, తమ గ్రామ ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తన భూమిని సచివాలయానికి ఇచ్చారని తెలిపారు,అనంతరం భూమి పూజ చేసి దర్గా హోన్నూర్ గ్రామం నుండి గోవిందవాడ గ్రామం వరకు పాదయాత్ర చేసి గోవింద్ వాడ గ్రామంలో వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి పాదయాత్రను కొనసాగించారు . ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

R. ఓబులేసు,
అనంతపూర్ లైవ్ న్యూస్,
రిపోర్టర్,
బొమ్మనహల్.

लाइव कैलेंडर

November 2020
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

LIVE FM सुनें

ADS 2020